Saturday, June 28, 2014

N Convention Center is built on Gurukul Trust land - GHMC - N Convention Hall Controversy


N Convention Center is built on Gurukul Trust land - GHMC - N Convention Hall Controversy




మొబైల్‌తో నెట్ లేకుండానే ఫేస్‌బుక్‌

ఇకమీదట నెట్ లేకుండానే ఫేస్‌బుక్‌ ఓపెన్ చేసుకోవచ్చు.ఈ అవకాశాన్ని వినియోగదారులకు బీఎస్ఎన్‌ఎల్ కల్పిస్తోంది. అన్‌స్ర్టక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా ద్వారా ఫేస్‌బుక్ సేవలను అందించేందుకు యూ2 ఓపియా మొబైల్‌తో ఈ మేరకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అన్నిరకాల హ్యాండ్ సెట్లలోనూ ఈ సేవను పొందవచ్చు. ప్రస్తుతానికి కొన్ని జోన్లకు పరిమతమైన ఈ సేవలను త్వరలో దేశవ్యాప్తంగా ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే మూడురోజుల ఈ ప్లాన్‌ వినియోగించుకుంటే రూ. 4, వారం,నెలవారీకి రూ. 10, 20లను చెల్లించాల్సివుంది. 

టెలికాం సంస్థల ఆఫర్లు+ఛార్జీల పెంపు


ఛార్జీల పెంపులో పోటీపడుతున్న టెలికాం సంస్థలు ఇప్పుడు కనెక్షన్లు పెంచుకోవడంపై దృష్టి సారిస్తున్నాయి. తమ నెట్ వర్క్ పరిధిలో చేసుకునే కాల్స్,ఎస్ ఎంఎస్ లకు తక్కువ టారిఫ్ తోను,అపరిమిత సంఖ్యలోను అనుమతిసున్నాయి. తక్కువ ఖర్చుతో మాట్లాడుకునేందుకు ప్రస్తుత కనెక్షన్ దారులు,తమ సన్నిహితులు మరికొందరికి అవే నెట్ వర్క్ కనెక్షన్లు ఇప్పిస్తున్నారు. కొత్తగా కనెక్షన్లు తీసుకునే వారినీ ఈ ఆఫర్లు ఆకర్షిస్తున్నాయి. గతంలో ఎయిర్ టెల్ ఖాతాదారు ఐడియా కనెక్షన్ కు కాల్ చేస్తే,అతనికి అమల్లో ఉన్న టారిఫ్ ప్రకారం ఛార్జీ పడేది. ఎయిర్ టెల్ సంస్థ,ఐడియాకు నిమిషానికి 20పైసలు చెల్లించాల్సి వస్తోంది. అదే సొంత నెట్ వర్క్ పరిధిలో అయితే ఇలా ఆదాయం పంచాల్సిన పనిలేదు. ఇందుకోసమే సంస్థలు కొత్త పద్ధతికి తెరతీశాయి.

Telangana RTC new logo

Telangana State Road Transport Corporation  designed new logo for their corporation..............

TSRTC

మొబైల్ ప్రపంచంలో బ్లాక్ బెర్రీ Z3


 బ్లాక్ బెర్రీ Z3మొబైల్ ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ లు రోజు రోజుకు కొత్త టెక్నాలజీతో దూసుకవస్తున్నాయి. తాజగా బ్లాక్ బెర్రీ Z3 పేరుతో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. దీని ఖరీదు భారత మార్కెట్ లో 15,990 రూపాయలు. ఐదు ఇంచుల డిస్ ప్లే తో పాటు బ్లాక్ బెర్రీ మ్యాప్స్ ఆప్ ను అందిస్తోందని కంపెనీ తెలిపింది. లోకల్ సర్చ్వాయిస్ తో జీపీఎస్ నావిగేషన్ సిస్టం ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకత. ఫాక్స్ కాన్ తో కలిసి Z3 స్మార్ట్ ఫోన్ విడుదల చేసినట్టు బ్లాక్ బెర్రీ ప్రతినిధి సునీల్ లవానీ వెల్లడించారు.  జూన్ 25 నుంచి మార్కెట్ లో అందుబాటులో ఉంటుందని తెలిపారు. 

Friday, June 27, 2014

చైనాలో గొల్లం అనే వింతజీవి కలకలం



చైనా గుట్టల మధ్య వింతజీవి దర్శనమిచ్చింది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అడుగు భాగంలో  వింత చర్మం రంగుతో,అంతకన్నా వింతైన చెవులతో ఓ వింత జీవి దర్శనమిచ్చింది. దాన్ని చూసిన వారికి పై ప్రాణాలు పైకే పోయాయి. ఎవరో ఒకరు మాత్రం ధైర్యం చేసి తన కెమెరాలో వింత జీవిని బంధించాడు. రాళ్ల మధ్య కూర్చుని ఉన్న ఆ వింత జీవిని చైనీయులు గొల్లం అని పేరు పెట్టుకున్నారు. ఇక ఇంటర్నెట్ అంతా గొల్లం సందడే.32000 మంది గొల్లం బొమ్మను రీపోస్ట్ చేశారు. లక్షలాది మంది కామెంట్ చేశారు. 
 చైనా అంతా గొల్లం కబుర్లే. 
చైనా ప్రభుత్వం కూడా రంగంలోకి దిగిఈ వింత జీవి గురించి విచారణ మొదలుపెట్టింది. అప్పుడు ఉన్నట్టుండి ఒకవ్యక్తి ముందుకొచ్చి గొల్లం వింత జంతువు కాదు. అది నేనే. ఆ వేషం వేసింది నేనే. ఓ టీవీ యాడ్ కోసం నేను ఆవేషం వేశాను అని తన చిత్రాలనుతన మేకప్ దృశ్యాలను విలేఖరులకు చూపించాడు. అయినా ప్రజలు నమ్మలేదు. చివరికి ప్రజల ముందే మేకప్ వేసుకున్నాడు. అప్పటికి గానీ ప్రజలు గొల్లం అనే భూతం లేదని ఒప్పుకోలేదు.

Sunday, June 8, 2014

TRS Chief Kalvakuntla Chandrasekhar Rao has taken the oath as the first ever Chief Minister of Telangana


TRS Chief Kalvakuntla Chandrasekhar Rao has taken the oath as the first ever Chief Minister of Telangana state at Raj Bhavan . Governor ESL Narsimhan facilitated KCR 's oath taking ceremony . It is really a befitting moment for whole of Telangana to see the torch bearer of Telangana movement KCR as the Chief Minister of the state and many hopes and expectations are surrounding the new Government . Hope KCR comes out with flying colors and fulfill the aspirations of four crores of Telangana people .

Chandra Babu Naidu taking oath as AP CM






Telugu Desam Party (TDP) President N Chandrababu Naidu will be sworn in as the first Chief Minister of new Andhra Pradesh at a grand function today.

Governor E S L Narasimhan will administer the oath of office and secrecy to Mr Naidu at a public function to be held at Nagarjuna Nagar between Vijayawada and Guntur at 7.27 pm.

Some Cabinet ministers will also be sworn-in, but their exact number is not known yet.

A host of dignitaries, including 15 Union ministers, six Chief Ministers of various states, film stars and veteran BJP leaders like L K Advani and Murali Manohar Joshi, besides chief ministers of Gujarat, Chhattisgarh, Rajasthan, Odisha, Punjab and Goa are expected to attend,