Monday, March 16, 2015

శ్రీలంక క్రికెట్టీం కు మేలుకువులు నేర్పిన అ దేశ ప్రాదని


వన్డే వరల్డ్ కప్ క్రికెట్ లో లీగ్ దశ ముగిసి నాకౌట్ కు చేరుకుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆడే దేశాల అభిమానులు, దేశాదినేతలు తమ దేశజట్టు బాగా ఆడి విజయం సాధించాలని కోరుకుంటున్నారు . అయితే అందుకు విరుద్ధంగా శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమ్ సింఘే మాత్రం లంక క్రికెటర్లకు హెచ్చరికలు జారీచేశారు.
మార్చి 18వ తేదీన తొలి క్వార్టర్ ఫైనల్లో దక్షిణాఫ్రికాతో శ్రీలంక తలపడనుంది. ఆ రోజు జరిగే మ్యాచ్ పై దృష్టి పెట్టాలని విక్రమ్ సింఘే హెచ్చరిక చేశారు. ముఖ్యంగా భీకరమైన ఫామ్ లో ఉన్న దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ ఎంత తొందరగా పెవిలియన్ కు పంపిస్తే అంతమంచిది అని హెచ్చరించాడు. అతనిపై శ్రీలంక ఆటగాళ్ల దృష్టి పెట్టాలని సూచన చేశాడు
దక్షిణాఫ్రికాను ఓడించే సత్తా శ్రీలంకకు ఉందని రణిల్ విక్రమ్ పునరుద్గాటించారు.

No comments:

Post a Comment