Wednesday, April 15, 2015

మిషన్ కాకతీయతో చేరువుల అభివృద్ధి

మిషన్ కాకతీయతో చేరువుల  అభివృద్ధి 

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం తో చెరువులు అభివృద్ది చేసేందుకు కంకణం కట్టుకున్నది రెబ్బెన జెద్.పి.టి. సి. బాబురావు, రెబ్బెన ఎమ్.పి.పి. సంజీవ్ కుమార్ అన్నారు. బుదవారం రెబ్బెన మండలం లోని నంబాల, పులికుంట, కొమరవెల్లి, జక్కులపల్లి గ్రామంలోని  చెరువుల మరమత్తులకు మిషన్ కాకతీయ నిధులతో చేపట్టనున్న, టి. ఆర్. ఎస్ .  రైతుల సంక్షేమం కోసం చెరువుల అభివృద్ధి పూర్తి చేసే లక్షముతో నిధులు మంజూరు చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో నంబాల సర్పంచ్ గజ్జెల సుశీల, ఎమ్.పి.టి.సి. శ్రీనివాస్,ఎమ్.పి.టి.సి మంగ, సింగల్ విండో చైర్మన్ సత్యనారాయణ,సోమశేఖర్,భీమేశ్,శ్రీధర్ రెడ్డి, డి.ఈ. సాయి బాబా, ఎ.ఈ.ఈ.రాజులతో  పాటు పలువురు నాయకులు ప్రజలు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment