హనుమాన్ జయంతి సందర్బంగా స్వీట్స్ పండ్ల పంపిణి
రెబ్బెన : ఏప్రిల్ 4 (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల కేంద్రం లోగంగాపూర్ యందు కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయం లో బాలికలకి స్వీట్లు పండ్లు పంపిణి హనుమాన్ జయంతి స్సందర్బంగా గంగాపూర్ యందు స్వీట్లు పండ్లు పంపిణి చేయడం జరిగింది హనుమాన్ యూత్ అద్వర్యం లో జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు తహసిల్దార్ జగదీశ్వర ఎమ్.పి.డి. ఓ. ఎమ్.ఎ. హలీమ యం.ఇ.ఒ మహేశ్వర్ రెడ్డి ,మోడెమ్ సుదర్శన్ గౌడ్, జాకీర్ ఉస్మని, తోట రమేష్, ఏ. ఐ. స్.ఫ్ డివిజన్ ప్రెసిడెంట్ గోగార్ల రాజేష్ , ప్రిన్సిపాల్ సుమలత విద్యర్దినిలు పాల్గొన్నారు
No comments:
Post a Comment