వీరిపై కన్నేసిన విరుగంబాక్కం పోలీసు స్టేషనుకు చెందిన 41 ఏళ్ల హెడ్ కానిస్టేబుల్ రాజా, 32 ఏళ్ల కానిస్టేబుల్ కుమరేషన్ బాగా మద్యం సేవించి యువతులపై అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న ఆశ్రమ నిర్వాహకురాలు అయేషా పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారని తెలుసుకున్న ఇద్దరూ పరారయ్యారు.
No comments:
Post a Comment